
ముఖ్య అతిధిలుగా హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి
( పయనించే సూర్యుడు జూన్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
షాద్ నగర్ లోని రాయికల్ టోల్గేట్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆహార కిచెన్స్ హోటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్స్ ఈగ వెంకట్రామిరెడ్డి ఈశ్వర్ రాజు,నాయకులు దినేష్ సాగర్,ఆవుల రాజేందర్ మరియు ఆహరా కిచెన్ యాజమాన్యం సంతోష్, రఘు,రంజిత్, శ్రీధర్ నవీన్ ప్రవీణ్ లకు శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సి నవీన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి.
