Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎండలు మండుతున్నాయి – కళ్లు జాగ్రత్త!

ఎండలు మండుతున్నాయి – కళ్లు జాగ్రత్త!

Listen to this article

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 09 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్ )

ఈ మధ్య కాలంలో తీవ్ర ఎండలతో వాతావరణం వేడెక్కిపోయింది. దక్షిణ తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కన్నా పైగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మరియు గర్భిణీ స్త్రీలు ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో కూల్ గ్లాసెస్, కళ్లపై మచ్చలు పడకుండా ఉండేందుకు చెత్త నుండి దూరంగా ఉండటం అవసరం.అవసరం లేనప్పుడు ఎండలోకి వెళ్లకుండా ఉండడం, ఎక్కువగా నీటి పానీయం తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి.ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం కోసం నిదానంగా మరియు జాగ్రత్తగా ఉండాలి. వేసవి కాలంలో ఎండ నుంచి కాపాడుకునే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం లేదా స్వచ్ఛంద సంస్థలు ఉచితంగా వితరణలూ అందించాలన్నది మా ఆకాంక్ష.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments