Friday, September 5, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కివిద్యార్థులు వీడ్కోలు సమావేశంలోఘనంగా సన్మానించాలి..

ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కివిద్యార్థులు వీడ్కోలు సమావేశంలోఘనంగా సన్మానించాలి..

Listen to this article

పయనించే సూర్యుడు తేదీ 02 సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న

జోగులాంబ గద్వాల జిల్లా లో మల్దకల్ మండలం మరియు నేతి వానపల్లి గ్రామంలో ఎంపీపీ ఎస్ స్కూల్ హెడ్మాస్టర్ కి ప్రమోషన్ వచ్చినందువలన విద్యార్థులు స్కూల్ హెడ్మాస్టర్ ని పూల బొకేలతో మరియు శాలువులతో సత్కరించి అలాగే గ్రామ ప్రజలు యువకులు సన్మానించడం స్కూల్ టీచర్లు మరియు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు కోరుకున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments