Wednesday, September 3, 2025
Homeఆంధ్రప్రదేశ్ఎరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

ఎరుగట్ల మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం

ఈరోజు శనివారం రోజున ఏర్గట్ల మండల పలు కుటుంబాలను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మనాల మోహన్ రెడ్డి ఇటీవల మరణించిన సున్నాపు ఇస్తారు కుటుంబాన్ని, పిలేట్ల వెంకటేష్ వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాలేక మరణించినందున వారి కుటుంబాన్ని, రేండ్ల మారుతి వాళ్ళ అమ్మ ఇటీవల మరణించినందున వారి కుటుంబాన్ని అలాగే చేపూరి భూమేశ్వర్ ఇటీవల హార్ట్ ఎటాక్ వచ్చి చనిపోయినందున వారి కుటుంబాన్ని పరామర్శించారు అలాగే మేడేరపు ముత్యం వల్ల నాన్నగారు మరణించినందుకు వారి కుటుంబాన్ని పరామర్శించారు అలాగే నవ తెలంగాణ రిపోర్టర్ అనిల్ కు ఇటీవల యాక్సిడెంట్ అయినందున వారిని పరామర్శించడం జరిగింది   ఈ కార్యక్రమంలో ఏర్గట్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సోమదేవరెడ్డి బాల్కొండ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అడెం గంగా ప్రసాద్ఏర్గట్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రేండ్ల రమేష్ మాజీ జెడ్పిటిసి గుళ్లే రాజేశ్వర్ జిల్లా జనరల్ సెక్రెటరీ రవి రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేండ్ల రాజారెడ్డి ఎండి మునీర్ సున్నపు అంజయ్య కరెంటు శ్రీను జోగు చిన్నయ్య రొక్కెడ సంజీవ్ తుపాకుల కాంట్రాక్టు శ్రీనివాస్ గౌడ్ దొబ్బల మహేష్ వీర ఇరపట్నం పెద్ద ముతెన్న నరసయ్య నాయుడు నడిపి పోశెట్టి జుంగల సర్పంచ్  పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments