PS Telugu News
Epaper

ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 17 సింగనమల క్రైమ్ న్యూస్బుక్కరాయసముద్రం మండల పరిధిలో ఎస్ఆర్ఐటి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ మూడవ సంవత్సరం చదువుతున్న ధనలక్ష్మి(20) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య. వివరాలు పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది బుక్కరాయసముద్రం పిఎస్ కు సమాచారం తెలియాల్సి ఉంది

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top