Sunday, June 22, 2025
Homeతెలంగాణకాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందిన పరశురాం యాదవ్

కాకతీయ యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందిన పరశురాం యాదవ్

Listen to this article

పయనించే సూర్యడు, జూన్ 21, కుమార్ యాదవ్, హుజురాబాద్ అర్ సి) కాకతీయ యూనివర్సిటీలోపొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో, ఉన్నంత వర్గం దృక్పథాలు మరియు స్థానిక సంస్థల తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఒక అధ్యయనం, అనే అంశంపై పిహెచ్డి పూర్తి చేశాడు, ఇల్లంతకుంట మండలం లోని సిరిసేడు గ్రామవాసి బేనావేన పరుశురాం యాదవ్ , పీహెచ్డీ డాక్టరేట్ పట్టా పొందాడు. చిన్ననాటి నుండే విద్యను అభ్యసించడంలో ముందుండేవాడు ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాకతీయ యూనివర్సిటీలో పిహెచ్డి చేసి పట్టా పొందాడు, మొన్న వెలువడిన తెలంగాణ రాష్ట్ర సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ పోస్ట్కు సెలెక్ట్ అయ్యాడు, ఇల్లంతకుంట మండలంలో ఉన్న గ్రామాలలో ఉన్న యువతకు ఇన్స్పైర్ గా నిలిచాడు. గ్రామస్తులు మరియు బంధుమిత్రులు డాక్టరేట్ పొందిన పరశురాం కి కుటుంబ సభ్యులు,గ్రామ ప్రజలు, స్నేహితులు,అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments