Wednesday, May 14, 2025
Homeఆంధ్రప్రదేశ్కేశఖండన కార్యక్రమానికి హాజరైన బొంబాయి రమేష్ నాయుడు

కేశఖండన కార్యక్రమానికి హాజరైన బొంబాయి రమేష్ నాయుడు

Listen to this article

పయనించే సూర్యుడు మే 13 శర్మాస్ వలి మండల్ రిపోర్టర్ యాడికి

యాడికి మండలం కొట్టాలపల్లి గ్రామ నివాసిస్తుడైన వెంకటేష్ గారి మనవడు కేశఖండన కార్యక్రమానికి ఇగూడూరు గంగమ్మ తల్లి క్షేత్రం వద్ద హాజరైన వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు బొంబాయి రమేష్ నాయుడు గారు ఉప సర్పంచ్ కాసా చంద్రమోహన్ మరియు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు బొంబాయి బ్రదర్ వెంకట్ నాయుడు, ఆవుకు నాగరాజు, గొడ్డు మర్రి రామ్మోహన్, మరియు చిట్టెం రెడ్డి బాల రెడ్డి, కోట చౌదరి, దూద్ వలి తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments