Saturday, May 31, 2025
Homeఆంధ్రప్రదేశ్" కౌమార దశలో ఉన్న బాలికలకు అవగాహన

” కౌమార దశలో ఉన్న బాలికలకు అవగాహన

Listen to this article

పయనించే సూర్యుడు మే 7 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

కిశోర వికాస్ వేసవి శిక్షణా శిబిరాలను ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సమగ్ర శిశు సంక్షేమ శాఖ ఆత్మకూరు సిడిపీఓ సునీలత మంగళవారం పాడేరు గ్రామ సచివాలయం పరిధిలోని గొల్లపల్లి .వన్. టు . తిమ్మాయిపాలెం. ఉలవపల్లి. అంగనవాడీ కేంద్రంలో కోమార దశలో ఉన్న బాలికలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా సూపర్వైజర్ సురేఖ మాట్లాడుతూ 11 నుండి 14సంవత్సరాలు, 15 నుండి 18 సంవత్సరాల‌ బాలికలను గ్రూపులుగా విభజించి వారానికి రెండు రోజులు బాల్యవివాహాలు, ఆరోగ్యం, ఆహారపు అలవాట్లు, వ్యక్తిగత పరిశుభ్రత, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాలికల పరిరక్షణకు అందుబాటులో వున్న చట్టాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు. పి .పద్మ. బి విజయ్ కుమారి. తిరుపతమ్మ. షాహినా భాను. కిషోర్ బాలికలు తల్లులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments