Saturday, May 10, 2025
Homeఆంధ్రప్రదేశ్గృహ నిర్మాణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మండల కన్వీనర్

గృహ నిర్మాణ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మండల కన్వీనర్

Listen to this article

పయనించే సూర్యుడు మే9 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ భవనం ఎదుట నూతన గృహ నిర్మాణ శాఖ కార్యాలయాన్ని యాడికి టిడిపి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రుద్రమ నాయుడు మాట్లాడుతూ నూతన గృహ నిర్మాణం కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని హౌసింగ్ జేఈ లోకేష్ ను కోరారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ జేఈ లోకేష్, డాటా ఎంట్రీ ఆపరేటర్ రాజేశ్వరి, వర్క్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ రఫీ పట్టణ అధ్యక్షులు వెలిగండ్ల ఆదినారాయణ, ఐ టి డి పి అధ్యక్షులు నరసింహ చౌదరి,బీసీ అధ్యక్షులు తీరంపురం నీలకంఠ, గుండా నారాయణస్వామి, కోడూరు నీలకంఠారెడ్డి, హాజీ మస్తాన్, భాష, రహంతుల్లా, వెంకటేష్, ఖాదర్ వలీ, హౌసింగ్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments