
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 19 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
కూకట్పల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిట్టా సునీల్ కుమార్ యాదవ్ అధ్యక్షతన యన్ ఎస్ యు ఐ రాష్ట్ర నాయకులు రాహుల్ సింగ్ మరియు మల్కాజ్గిరి యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు జిట్టా సుశీల్ యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి ఉపాధ్యక్షుడు బండి రమేష్ చేతుల మీదుగా పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో,బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి తూము వేణు బాలాజీ నగర్ డివిజన్ అధ్యక్షుడు కృష్ణ రాజ్ పుత్,జ్యోతి మహేందర్ చైతన్య రెడ్డి లడ్డు యశ్వంత్ యన్ ఎస్ యు ఐ మరియు యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు
