
పయనించే సూర్యుడు తేదీ 28 సెప్టెంబర్ ఆదివారం ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న
అల్లంపూర్ జోగులాంబ ఐదో శక్తి పీఠం శ్రీ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శనివారం సీఎం రేవంత్ రెడ్డి సతీమణి కుటుంబంతో కలిసి దర్శించారు ముందుగా స్వామివారి అభిషేకం అమ్మవారి చండీ హోంలో పాల్గొన్నారు శేష వస్త్రాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో అల్లంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా గ్రంధాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు స్థానిక కాంగ్రెస్ నాయకులు గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య పాల్గొన్నారు