
మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన కేటీఆర్
హాజరైన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
పాల్గొన మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీనియర్ నాయకులు
అమెరికాలోని డల్లాస్ లో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ మరియు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలలో భాగంగా అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.అమెరికా లోని డల్లాస్ లో ఉన్న మహాత్మ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు కేటీఆర్ మరియు మాజీ మంత్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సిలు,సీనియర్ నాయకులు మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.అక్కడే ఉన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి కుటుంబ సభ్యులు కేటీఆర్ ని ప్రత్యేకంగా కలిశారు.ఈ సందర్భంగా కేటీఆర్ ను ఎన్నారైలు ప్రత్యేకంగా సన్మానించారు.
