
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో మంగళవారం రోజు రెవెన్యూ సదస్సును తహసీదార్ ఎస్ మల్లయ్య తన సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ రెవెన్యూ సదస్సులో రైతులు తమ భూములకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ఈ సదస్సులో మొత్తము 78 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు వాటిని త్వరలో పరిష్కరిస్తామని తహసీల్దారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ ఐ సదానందం రాకేష్ కిరణ్ రాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు
