Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్తాళ్ల రాంపూర్ లో రెవెన్యూ సదస్సు నిర్వహించిన ఏరుగట్లతహసిల్దార్

తాళ్ల రాంపూర్ లో రెవెన్యూ సదస్సు నిర్వహించిన ఏరుగట్లతహసిల్దార్

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్

నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఏరుగట్ల మండలం తాళ్ల రాంపూర్ గ్రామంలో మంగళవారం రోజు రెవెన్యూ సదస్సును తహసీదార్ ఎస్ మల్లయ్య తన సిబ్బందితో కలిసి నిర్వహించారు ఈ రెవెన్యూ సదస్సులో రైతులు తమ భూములకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు ఈ సదస్సులో మొత్తము 78 మంది రైతులు దరఖాస్తులు చేసుకున్నారు వాటిని త్వరలో పరిష్కరిస్తామని తహసీల్దారు తెలిపారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది ఆర్ ఐ సదానందం రాకేష్ కిరణ్ రాజు తదితరులు సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments