
ఎస్సై ముత్యాల శ్రీనివాసులు
..
పయనించే సూర్యుడు మే 18 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం
ఈనెల 26వ తేదీ జరిగే మడితాడమ్మ* మరియు జూన్ 7,8,9, నాగాపమ్మ తిరునాళ్ల సందర్భంగా ఎవరైతే చాందిని బండ్లు కడుతున్నారో వారు కచ్చితంగా 24 గంటల ముందుగా పోలీస్ వారి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవలెను. చివరి రోజు పర్మిషన్ కోసం వస్తే అనుమతించబడదు మరియు పర్మిషన్ లేకుండా చాందిని బండిని కట్టకూడదు.చాందిని బండ్లు కట్టువారు దైవ కార్యం కనుక కోలాటం, భజన లాంటి వి తప్ప ఎటువంటి *అశ్లీల డాన్సుల కార్యక్రమాలు పెట్టుకోకూడదు.కచ్చితంగా పోలీస్ వారి నిబంధనల ప్రకారం నడుచుకోవలెను లేనియెడల చట్టపరంగా నిర్వాహకులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది.