Monday, June 2, 2025
Homeఆంధ్రప్రదేశ్తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ జెండా వందనం చేయనున్నఈరవత్రి అనిల్

తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ జెండా వందనం చేయనున్నఈరవత్రి అనిల్

Listen to this article

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ


పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టికె గంగాధర్


తెలంగాణ నిజాంబాద్ జిల్లా లో వచ్చే నెల జూన్ రెండో తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా చైర్మన్ తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ, మాజీ ప్రభుత్వ విప్ అనిల్ కుమార్ ఈరవత్రి జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రెండవ తేదీన సోమ వారం టీజీఎండిసి చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ ఈరవత్రి జాతీయ జెండా ఆవిష్కరించి ..పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించనున్నారు. తెలంగాణ అమరుల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments