
పయనించే సూర్యుడు అక్టోబర్ 1 (పొనకంటి ఉపేందర్ రావు )
ఇల్లందు:దసరా పండుగ సమయంలో ప్రజా ప్రభుత్వం చేస్తున్న మంచిని మెచ్చి వారు అంతా కాంగ్రెస్ పార్టీలో చేరడం శుభ సూచకంపేద బడుగు బలహీన వర్గాలకు నాటి నుంచి నేటి వరకు మేలు చేసిన ఎకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరును చూసి కాంగ్రెస్ పార్టీలో చేరిన వారందరికి ధన్యవాదములు తేలియ చేస్తున్న-ఎమ్మెల్యే కనకయ్య ఇల్లందు నియోజకవర్గం కామేపల్లి మండలం జాస్తీపల్లి గ్రామ పంచాయితి తెలుగుదేశంపార్టీకి చెందిన70కుటుంబాలు,నాయకులు తోటకూరి శివయ్య అధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఇల్లందు నియోజకరవర్గం శాసన సభ్యులు కోరం కనకయ్య సమక్షంలోతీర్ధంపుచ్చుకున్నారు…ఈ కార్యక్రమంలో ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కాంగ్రెస్పార్టీనాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు…పార్టీలో చేరిక ముఖ్య నాయకులు రాయల గురవయ్య,దేవండ్ల వెంకన్న,ఉప్పతల నాగయ్య,చల్లా రవి,మాల్లెంపాటిశ్రీనివాసరావు,కళ్ళెపల్లి కోటయ్య,రాయల శ్రీనివాస్,రాయల కోటేశ్వరావు