Sunday, April 13, 2025
HomeUncategorizedదొంగలను అరెస్టు చేసిన నార్పల పోలీస్ సిబ్బంది

దొంగలను అరెస్టు చేసిన నార్పల పోలీస్ సిబ్బంది

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 నార్పల మండలంలోని గత ఐదు ఆరు నెలల నుంచి దొంగతనాలు చేస్తున్న యువకులు శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో ముగ్గురిని నిందితులని నార్పల పోలీసులు ఆధీనంలో తీసుకొని వారి నుండి రెండు కేసులలో దొంగలించిన సొత్తులను సాద్వినం చేసుకున్నారు.

నిందితుల వివరాలు: మట్ల గొంది శ్రీకాంత్, మట్ల గొంది ప్రవీణ్, అబ్బదాసరి ధనరాజు

నిందితుల నుంచి సేకరించిన వస్తువులు: ఐదు జతల బంగారు కమ్మలు, రెండు బంగారు తాళిబొట్టు బిల్లలు. ఒక బంగారు లక్ష్మీ కాస్ బిల్లా. ఒక బంగారు తాళిబొట్టు గిన్నె మూడు జతలు వెండి గొలుసులు. హోండా సైన్ మోటార్ సైకిల్ AP02.CD.0871 స్వాధీనం చేసుకున్నారు. డి.ఎస్.పి వెంకటేశ్వర్లు
సిఐ కౌలుట్లయ్య. ఎస్సై సాగర్ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్పీ జగదీష్.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments