Sunday, April 20, 2025
Homeఆంధ్రప్రదేశ్నారాయణపురం జాతరకు ఉచిత మంచి నీళ్లు

నారాయణపురం జాతరకు ఉచిత మంచి నీళ్లు

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 12 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండలం నారాయణపురం శ్రీ శ్రీ కట్ట మైసమ్మ జాతర 5 రోజులు సందర్భంగా జాతరకు వచ్చే భక్తులకు 5 రోజులు స్థానిక గ్రామానికి చెందిన జక్కుల రాంబాబు ఉచిత మంచి నీళ్లు సరఫరా అందజేస్తున్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి హాజరై ప్రారంభించారు. ఆమె వెంట చందా లక్ష్మి నరసయ్య, చిన్నంశెట్టి వెంకట నరసింహ, పసుపులేటి నరేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments