PS Telugu News
Epaper

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాను సారం

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల పరిధిలో

జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము ఈరోజు శనివారం రోజున బడా భీంగల్ గ్రామంలో భారీ వర్షాలతో వరద తాకిడి మూలంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఎపిఓ జి నరసయ్య ఇంజనీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్ సంబంధిత పంచాయతీ కార్యదర్శి రజిత మరియు క్షేత్ర సహాయకులు శ్రీలత సందర్శించడం జరిగిందిఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అభివృద్ధి అధికారి మాట్లాడుతూ ఇసుక మీటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకంలో కూలీల ద్వారా తీయించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టనున్నది కావున ఇట్టి భూములను సందర్శించడం జరిగిందని తెలిపినారు ప్రభుత్వ ఆదేశానుసారము అంచనాలు తయారు చేసి ఇసుకను తొలగించడం జరుగుతుందని తెలిపినారుబడా భీంగల్ పెద్దమ్మకాడి తండా సికింద్రాపూర్ గోను గోపుల బెజ్జోరా ముచ్కూర్ గ్రామాలలో గ్రామాలలో తీవ్రత ఎక్కువగా ఉందని భావించి వెంటనే అంచనాలు తయారు చేయాలని ఉపాధి హామీ సిబ్బందిని ఆదేశించినారు..
ఇట్టి పనిని ఉపాధి హామీ కూలీల ద్వారా చేపడుతామని తెలిపినారు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top