
పయనించే సూర్యుడు మే నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్
తెలంగాణ నిజామాబాద్ జిల్లా మరియు కామారెడ్డి జిల్లాల అధికారులు ప్రజాప్రతినిధులతో, ప్యాడి (వరి) కొనుగోలు . ఇందిరమ్మ ఇళ్లు. కొత్త రేషన్ కార్డులు మరియు రాజీవ్ యువ వికాసం. భూభారతి .పతకాల పై నిజామాబాద్ కలెక్టర్ కార్యలయం లోసమన్వయ సమావేశము నిర్వహించారు ఈ సమావేశనికి ,జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రభుత్వ సలహా దారు మహమ్మద్ ఆలీ షబ్బీర్ నేతృత్వం వహించారు ఈ కార్యక్రమంలో , నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి,ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు.నూడ చైర్మన్. కేశ వేణూ . తాహర్ బి హుందాన్. మానాల మోహన్ రెడ్డి. గడుగు గంగాధర్. అంతిరెడ్డి రాజిరెడ్డి ఉమ్మడి జిల్లా కలెక్టర్లు అధికారులు పాల్గొన్నారు.
