Thursday, March 27, 2025
Homeతెలంగాణనియామక పత్రం అందజేత

నియామక పత్రం అందజేత

Listen to this article

పయనించే సూర్యుడు న్యూస్ :రామగిరి,సెంటినరీ కాలనీ – ఐ ఎన్ టి యు సి సెంట్రల్ సెక్రటరీగా ఆర్జీ 3 ఇన్చార్జిగా ఉడుత శంకర్ యాదవ్ నియామకమయ్యారు. గోదావరి ఖనిలోని జనక్ భవన్ లో మంగళవారం ఐ ఎన్ టి యు సి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నియామక పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా శంకర్ యాదవ్ మాట్లాడుతూ,,సింగరేణి కోల్ మైన్స్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఔట్సోర్సింగ్ లేబర్ యూనియన్ ఆర్ జి -3 వైస్ ప్రెసిడెంట్ రెండు సంవత్సరాలు యూనియన్ కు కట్టుబడి ఆర్ జి -3ఏరియాలో అవినీతి లేకుండా చేసి కాంట్రాక్ట్ కార్మికులకి అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తూ పనిచేయడంతో యూనియన్ నా సేవలను గుర్తించి సెంట్రల్ సెక్రెటరీ,ఆర్ జి త్రీ ఇన్చార్జి,గా అవకాశం కల్పించినందుకు ఐ ఎన్ టి యు సి కనీస వేతన సలహా మండలి జనక్ ప్రసాద్ కు జాతీయ అధ్యక్షుడు సంజీవ రెడ్డి కి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు కు ధన్యవాదాలు తెలిపారు. వారి ఆలోచన మేరకు అనుగుణంగా పనిచేస్తానని అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments