Monday, July 14, 2025
Homeఆంధ్రప్రదేశ్నీరుపేదల కుటుంబాలకు ఆర్థిక సాయం గౌసుద్దీన్

నీరుపేదల కుటుంబాలకు ఆర్థిక సాయం గౌసుద్దీన్

Listen to this article

పయనించే సూర్యుడు జులై 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్

ఇటీవల మృతి చెందిన కుటుంబాలకు గౌసుద్దీన్ చేయుత

కారేపల్లి గ్రామానికి ఆపద్బాంధవుడు షేక్ గౌసుద్దీన్

కారేపల్లి భరత్ నగర్ కాలనీ చెందిన చెందిన మైప బాల్ రాజు కుటుంబానికి ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు షేక్ గౌసుద్దీన్ 50కేజీల బియ్యంతో పాటు 5000 రూపాయలను ఆర్ధిక సహాయం అందించారు ఆపద అనే పదం చెవిలో పడేలోపే, నేను ఉన్నాను అని తనవంతు సహాయం చేయడానికి ముందు ఉండే మనిషీ షేక్ గౌస్ ద్దీన్ తన సొంత నిధులతో ఏ ఆపదలో ఉన్నారు అని తెలిస్తే, క్షణం ఆలోచన చేయకుండా తనవంతుగా ఏదో రూపంలో సహాయం చేయడానికి వెనుకాడని వ్యక్తి గౌసుద్దీన్ ఈ సందర్భంగా గౌసుద్దీన్ మాట్లాడుతూ ….మండల కేంద్రం కారేపల్లి లో భరత్ నగర్ కాలనీ చెందిన మైప బాలరాజు మరణ వార్త చాలా బాధాకరమని వారి కుటుంబాన్ని ఎల్లప్పుడు అండగా ఉంటామని గౌస్ ఉద్దీన్ అన్నారు ఆపదలో ఉన్నారు అ మాటలు నా చెవిలో వినపడగానే వారి ఇళ్లలో ముందుండే వ్యక్తి నేనేనని అన్నారు గ్రామాలలో ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని గౌస్ దీన్ పేర్కొన్నారు పేదవారి కుటుంబాలలో తన వంతు ఆర్థిక సాయం చేయడానికి నేను ఎల్లప్పుడు ముందు ఉంటానని ఆయన పేర్కొన్నారు కారేపల్లి గ్రామంలో వివిధ కారణాలతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించానని ఈ కార్యక్రమంలో డొంకెన రవీందర్ గౌడ్ తెలంగాణ ఉద్యమాలు నాయకు సోమందల నాగరాజు మైఫా పీరయ్య పొకిల యజేందర్ ఎండి కలియుల్లా ఖాన్ అబ్దుల్ వాహ్ షేక్ అజార్ ఫిరోజ్ ముస్తఫ్ మైపా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments