
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా గురువారం రోజున హైదరాబాద్ లో ఇటీవల నూతనంగా మంత్రులుగా నియమితులైన గడ్డం వివేక్ మైనింగ్,కార్మిక శాఖ మంత్రి ని,
వాకిటి శ్రీహరి క్రీడలు,యువజన మరియు పశుసంవర్ధన మంత్రి ని, అడ్లూరి లక్ష్మణ్ ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ శాఖ మంత్రి ని రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్,జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కలిసి వారిని సన్మానించడం జరిగింది.
