Monday, March 3, 2025
Homeఆంధ్రప్రదేశ్పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పేన్స్ అందజేత

పదో తరగతి విద్యార్థులకు ప్యాడ్స్, పేన్స్ అందజేత

Listen to this article

పయనించే సూర్యుడు గాంధారి 02/03/25 గౌరారం కలాన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు ఇటీవల ఉద్యోగం సాధించినటువంటి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ ఎం.పెంటయ్య గారు ప్యాడ్స్ , పేన్స్ ,ను గాంధారి మండల ఎం.ఈ.ఓ శ్రీహరి గారి చేతుల మీదగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెంటయ్య గారు మాట్లాడుతూ ఈ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు చాలామంది నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వారు వారికి ఏదో చేయాలని తన వంతు సహాయంగా ప్యాడ్స్, పెన్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని విద్యార్థులు మంచిగా చదివి పదో తరగతి పరీక్షలో మంచి మార్కులతో పాస్ కావాలని తెలియజేయడం జరిగింది. పెంటయ్యకు గ్రామ పెద్దలు మరియు ఉపాద్యాయ బృందం ప్రత్యేక అభినందనలు తెలపడం జరిగింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments