Saturday, April 26, 2025
Homeఆంధ్రప్రదేశ్పహల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తున్నాం

పహల్గాం ఉగ్ర దాడులను ఖండిస్తున్నాం

Listen to this article

//పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 25//మక్తల్. మాధ్వార్ గ్రామం : పహాల్గాం లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండించి దాడిలో మరణించిన వారికి కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించడం జరిగింది. మాట్లాడుతూ ” ఇలాంటి కుటిల నీతితో అంతర్గత భద్రతను భంగం కలిగించడానికి ఎంత ప్రయత్నం చేసినా అది ఎప్పటికీ నెరవేరదు ప్రపంచ దేశాల కంటే ఉన్నతమైన దేశం భారతదేశం ఇక్కడ విభిన్న మతాలకు అతీతంగా కలిసిమెలిసి నివసించే దేశం. ఈ దేశాన్ని ఉగ్రవాదంతో విడగొట్టే ప్రయత్నం చేస్తే పుట్టిన పిల్లవాడు కూడా ఊరుకోడు” అని అన్నారు. ఈ సందర్భంగా . మల్లెపల్లి ఆశప్ప. ఈడిగి వెంకటేష్ గౌడ్.తపాస్ మరికల్ ప్రధాన కార్యదర్శి జంగం శివ శంకర్. పంచాయతీ సెక్రెటరీలు .ప్యాట రాములు. నస్లై తిమ్మప్ప. మాట్లాడుతూ” ప్రత్యక్షంగా ఎదుర్కోలేని పిరికిపందలు భారతదేశ సమైక్యతను భంగం కలిగించడానికి, కుల మతాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ఈ ఉగ్రదాడిని అందరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈ దాడిలో ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో. వడ్ల నరసింహులు. వడ్ల భాను ప్రకాష్. గుడిసె రాజు. కురువ రాము. మంగలి నాగేష్. ప్యాట అంజప్ప. బాట రాజు. కర్నే కృష్ణయ్య. చాకలి వెంకటప్ప. కురువ రామలింగేశ్. బుడే బోయి నరసింహులు. కర్నే నరేష్. తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments