Saturday, June 14, 2025
Homeఆంధ్రప్రదేశ్పోలీసు శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ..

పోలీసు శాఖ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ..

Listen to this article

రుద్రూర్ బస్టాండ్ లో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం..

రుద్రూర్, జూన్ 13 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి):

రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజలకు మత్తు పదార్థాల పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ సాయన్న మాట్లాడుతూ… యువత డ్రగ్స్, గంజాయి, కల్తీ కల్లుకు బానిసలుగా మరి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments