
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్
తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల్
భీమ్గల్- ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్
భీమ్గల్ మండలంలోని మెండోరా బాబా నగర్ గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో బడి బాట కార్యక్రమం లొ గురువారం రోజున పాల్గొని విద్యార్థులకు ఏకరూప దుస్తులు మరియు నూతన పాఠ్యపుస్తకాలు అందజేయడం జరిగింది . ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యా బోధన జరుగుతుందని గ్రామాల్లో తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించిందని ఏకరూప దుస్తులు పాఠ్య పుస్తకాలు మధ్యాహ్న భోజనం అమలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎం ఇ ఓ స్వామి ఏపీఎం రవీందర్ సీసీలు శ్రీనివాస్ నరేష్ లలిత నాయకులు
