Monday, February 24, 2025
HomeUncategorizedబాపట్ల జిల్లా, కర్లపాలెం మండలంలో ప్రజలు వలస పోకుండా జీవనోపాధిని కల్పించాలి…

బాపట్ల జిల్లా, కర్లపాలెం మండలంలో ప్రజలు వలస పోకుండా జీవనోపాధిని కల్పించాలి…

Listen to this article

ఎంపిడిఓ శ్రీనివాసరావు

పయనించే సూర్యుడు బాపట్ల ఫిబ్రవరి 23:- రిపోర్టర్ (షేక్ కరిముల్లా ) కర్లపాలెం మండలం పెద్ద గొల్ల పాలెం పరిధిలోని యారంవారిపాలెం హబిడేషన్ పరిధిలో ఉన్నటువంటి రెండు చోట్ల జరుగుతున్న కరువు పనులు పరిశీలించిన కర్లపాలెం ఎంపీడీవో శ్రీనివాసరావు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రస్తుతం పొలం పనులు లేకపోవడం వలన ఎంతోమంది కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు నెలకొంటున్నాయని ఇలాంటి వారికి జీవనోపాధిని కల్పించాలని ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు ఎన్ ఆర్ జి ఎస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అలాంటి వారికి పని కల్పించే బాధ్యత మీపై ఉందని తెలియజేశారు. కరువు పనులు కల్పించి వారు వలస పోకుండా తగు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో శ్రీనివాసరావు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments