Saturday, June 28, 2025
Homeఆంధ్రప్రదేశ్బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్...

బాల్కొండ మండలం కిసాన్ నగర్ గ్రామంలో పలు బాధిత కుటుంబాలను పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్

Listen to this article

తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ మండలం లో కిషన్ నగర్ గ్రామం

  1. గ్రామానికి చెందిన వడ్డే నారాయణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు ఆయనను పరామర్శించి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకున్నారు.
    . అలాగే అదే గ్రామానికి చెందిన దస్తగిరి ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు ఈరోజు ఆయనను పరామర్శించడం జరిగింది
    . అదే కిసాన్ నగర్ గ్రామానికి చెందిన నగేష్ కు ఇటీవల కంటి ఆపరేషన్ జరిగింది ఈరోజు ఆయనను పరామర్శించడం జరిగింది.
  2. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments