
పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 13 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
మనం విలేఖరి మహేష్ పుట్టినరోజు సందర్భంగా కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీ లోని మీడియా ఆఫీస్ లో ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ, సేవా తత్పరులు దాసరి రాహుల్ ప్రదీప్, కూకట్ పల్లి విలేకరులు ఈప్ప రాకేష్, బుల్లెట్ రవి, రవీందర్, అర్జున్, మారుతి సాగర్, అనిల్ యాదవ్ తదితరులు కలిసి శాలువతో సత్కరించి, పూల మొక్కలను అందించి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేశారు.