Wednesday, September 10, 2025
Homeతెలంగాణభీంగల్ పురపాలక కార్యాలయం నందు మంగళవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి

భీంగల్ పురపాలక కార్యాలయం నందు మంగళవారం ప్రజా కవి కాళోజి నారాయణరావు జయంతి

Listen to this article

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్తెలంగాణ నిజాంబాద్ జిల్లా భీమ్గల్ మున్సిపల్ పరిధిలోకాళోజీ కేవలం కవి మాత్రమే కాదు, సమాజ సంస్కర్త, విప్లవకారుడు, విద్యా రంగంలో అగ్రగామి.”జీవో జీవస్య జీవనం” అనే తత్వాన్ని జీవితంలో ఆచరించిన మహనీయుడు.ఆయన కవిత్వంలో దేశప్రేమ, సామాజిక న్యాయం, మానవత్వం లాంటి విలువలు గుండెల్లో మంట రేపాయి.”కరిగిందే కాలం”, “అగ్ని స్రవంతి” లాంటి కృతులతో తెలుగు సాహిత్యానికి కొత్త దిశను చూపించారు.బాల్యవివాహాలకు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు.విద్యా రంగంలో ఆధునికీకరణకు కృషి చేశారు. కళాశాల స్థాపనతో విద్యార్థులకు మార్గదర్శకుడిగా నిలిచారు.ఆయన జీవితం, రచనలు నేటికీ యువత ఆదర్శంగా నిలుస్తున్నాయి. నిజమైన విప్లవం అంటే మనసులలో మార్పు తెచ్చడమే అని చెప్పిన కాళోజీ సందేశం ఎల్లప్పుడూ ప్రాసంగికం.కాళోజీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను బాల్కొండ నియోజకవర్గంలో భీమ్గల్ మున్సిపల్ పరిధిలో కాళోజి జయంతి జరుపుకున్నారు ఈ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ మేనేజర్ నరేందర్ ఆఫీసర్ మున్సిపల్ సిబ్బంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments