Monday, June 30, 2025
Homeఆంధ్రప్రదేశ్భీంగల్ మండల కేంద్రానికి న్యాయస్థానం మంజూరు చేసిన ప్రభుత్వం

భీంగల్ మండల కేంద్రానికి న్యాయస్థానం మంజూరు చేసిన ప్రభుత్వం

Listen to this article

సీఎం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో

భీమ్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరే స్వామి ఆధ్వర్యంలో సోమవారం రోజు హైకోర్టు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 9 నూతన కోర్టులు మంజూరు చేయడం అందులో భీమ్గల్ కు నూతన కోర్టు రావడం చాలా సంతోషంగా ఉంది పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ భీమ్గల్ మండలం రహత్ నగర్ గ్రామ వాసి భీంగల్ మండలం పిప్రి గ్రామంలో శ్రీ లొద్ది రామన్న లో జరిగే జాతర శ్రీరామనవమి రోజు రాములవారి కళ్యాణానికి వచ్చిన సందర్భంగా భీంగల్ కు కోర్టు అవసరం ఉంది చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడి ప్రజలు కోర్టు అవసరముందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 10 సంవత్సరాలు పాలించిన నాయకులకు వివరించిన పట్టించుకోలేదు మీరు ఈ ప్రాంత వాసి ఇక్కడ కోర్టు మంజూరు చేయించాలి అని భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి వినతి పత్రం ఇవ్వగానే వెంటనే స్పందించి లా సెక్రటరీ తో మాట్లాడి భీమ్గల్ కు కోర్టు వెంటనే మంజూరు చేయాలని ఫోన్లో మాట్లాడి కోర్టు మంజూరు కి కృషిచేసిన పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్,తెలంగాణ రాష్ట్ర మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్,తెలంగాణ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి కి మరియు హైకోర్టు జడ్జికి జిల్లా కోర్టు జడ్జికి న్యాయవాదులకు భీంగల్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫునుంచి ప్రజల తరఫునుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు,జెజె నరసయ్య,జిల్లా ప్రధాన కార్యదర్శి కుంట రమేష్,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,ఎస్టీ సెల్ మండల అధ్యక్షులు గోపాల్ నాయక్,బీసీ సెల్ మండల అధ్యక్షులు కొరాడి రాజు, మాజీ ఎంపీపీ మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్,మాజీ మున్సిపల్ చైర్మన్ మల్లెల రాజశ్రీ లక్ష్మణ్, ముచ్కూర్ సొసైటీ చైర్మన్ బంగ్లా దేవేందర్,భీంగల్ సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు నీలం రవి,మోహన్,కొరాడి లింబాద్రి,సుంకరి సురేష్,జేమ్స్,శ్రీను,దినేష్,సేవాలాల్,షాదుల్లా,నవీద్,ధనుష్,జుబేర్, గంగాధర్,అజ్మతుల్లా,అంజుమ్,రాము,మురారి,శివ,రాజారెడ్డి, దావూద్,రాజన్న,న్యాయవాదులు చైతన్య,సురేష్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments