
పయనించే సూర్యుడు// న్యూస్//మక్తల్ రిపోర్టర్ సీ తిమ్మప్ప//
మక్తల్:20 మే: : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కర్ని గ్రామంలో( ఏపీ )డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి స్వచ్ఛందంగా డాక్టర్ మణికంఠ గౌడ్ గారి ఆధ్వర్యంలో యువత జనసేన పార్టీలోకి చేరుతున్నారు ముఖ్యంగా యువత అవినీతి లేని రాజకీయ పార్టీలోకి చేరాలని ప్రజా సమస్యల పైన పోరాడాలని స్థానిక సార్వత్రిక ఎన్నికలలో మక్తల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ బలోపేతం కావాలని జనసేన పార్టీ ముఖ్య నాయకులు దండు గౌడి బాల్ రెడ్డి, కలల్ రామన్ గౌడ్, జనసేన పార్టీలోకి రావాలని పిలుపునిచ్చారు ఈరోజు జనసేన పార్టీలోకి చేరిన వారు, కటికేలి ఉమేష్, వాకిటి శివరాజ్, కుమ్మరి లింగప్ప, కుమ్మరి నరసింహ, కుమ్మరి శివప్రసాద్, దండు నరసింహ, వాకిటి నరేష్ ,నవీన్ కుమార్, దండు శివ,తదితరులు జనసేన పార్టీలోకి చేరారు తదనంతరం స్థానిక స్వయంభు శ్రీ గుంటి రంగస్వామి దేవాలయాన్ని దర్శించుకుని స్వామివారికి పూజలు నిర్వహించారు

