Friday, May 30, 2025
Homeఆంధ్రప్రదేశ్మహానాడుకు బయలుదేరి వెళ్లిన చేజర్ల టిడిపి నాయకులు

మహానాడుకు బయలుదేరి వెళ్లిన చేజర్ల టిడిపి నాయకులు

Listen to this article

పయనించే సూర్యుడు మే 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు & కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో మండల కేంద్రం చేజర్ల నుంచి జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి, మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు షైక్ సిరాజుద్దీన్ ల ఆధ్వర్యంలో గురువారం కడపలో జరగనున్న పసుపు పండుగ మహానాడు కు తరలి వెళ్ళిన గ్రామ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments