
పయనించే సూర్యుడు మే 30 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచనలతో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు & కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో మండల కేంద్రం చేజర్ల నుంచి జిల్లా టీడీపీ పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి, మండల టీడీపీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీనరసారెడ్డి, మండల టీడీపీ అధ్యక్షులు షైక్ సిరాజుద్దీన్ ల ఆధ్వర్యంలో గురువారం కడపలో జరగనున్న పసుపు పండుగ మహానాడు కు తరలి వెళ్ళిన గ్రామ తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు