Sunday, July 6, 2025
HomeUncategorizedయాడికి మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

యాడికి మండలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్

Listen to this article

పయనించే సూర్యుడు జూన్ 16 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి

యాడికి పట్టణంలోని బుగ్గ రోడ్డు గల తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్) కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ , తాడిపత్రి ఎమ్మెల్యే జెసి.అస్మిత్ రెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు తిప్పేనాయక్, మల్లికార్జున, రామ్మోహన్, ఆర్డీవో ఏబివిఎన్ శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి ఉమామహేశ్వరమ్మ, తహసీల్దార్ ప్రతాప్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మాజీ ఎంపీపీ వేలూరి రంగయ్య మండల కన్వీనర్ రుద్రమ నాయుడు నీలకంఠ రెడ్డి తదితరులు. పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments