
పయనించే సూర్యుడు 20 తారీకు బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న
జోగులంబ గద్వాల జిల్లాలో ఏరియా కోసం రైతన్నలు అంబేద్కర్ చివరస్త ముందు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వ అధికారులు మరియు జోగులంబ జిల్లా లో రైతులకు పంట పొలాలకు హీరో లేక నాన్న కష్టాలు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఇలాటిది మంచిదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గుచేటు అనిపించలేదా అని గద్వాల జిల్లా ప్రజలు రైతులు అడుగుతున్నారు ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దు అంటూ వద్దంటున్నా రైతన్నలు మా రైతుల బాధలను తీర్చే అధికారం మాకు కావాలంటే కోరుకుంటున్నాను