

( పయనించే సూర్యుడు జూన్ 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆర్ సి ఇంచార్జ్ సంజీవ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటన్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి సంజీవ్ కుమార్ పరామర్శించారు,ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య, సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి ,అగ్గనూర్ బస్వo,రఘునాయక్, శ్రీనివాస్ యాదవ్, తుపాకుల శేఖర్, రాయికల్ శ్రీనివాస్,కొప్పునూరి ప్రవణ్, నరేష్, శ్రీను నాయక్,లింగారెడ్డి గూడ అశోక్ ,నరేష్,ముబారక్ అలీ ఖాన్,తదితరులు ఉన్నారు