Wednesday, April 2, 2025
Homeఆంధ్రప్రదేశ్రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ…

రేషన్ షాపులలో సన్న బియ్యం పంపిణీ…

Listen to this article

సన్న బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం..

రుద్రూర్, ఏప్రిల్ 1(బతుకమ్మ న్యూస్) : అన్నీ రేషన్ షాపులలో ఏప్రిల్ 1 వ తేదీ నుండి కేంద్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేసింది. రుద్రూర్ మండల కేంద్రంలోని రేషన్ షాపులలో మంగళవారం బిజెపి నాయకులు సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్నీ రేషన్ షాపులలో కేంద్ర ప్రభుత్వం 5 కిలోలు, రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో మొత్తం 6 కిలోల సన్న బియాన్ని పంపిణీ చేస్తున్నారు. సన్న బియ్యం పంపిణీ చేయడంతో రేషన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ గౌడ్, కటికే రామ్ రాజ్, ఏముల గజేందర్, అనీల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments