
రుద్రూర్ మే 02 (పయనించే సూర్యుడు రుద్రూర్ మండల ప్రతినిధి):
పదో తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత (బాలుర) పాఠశాల విద్యార్థిని అమూల్య, ఉర్దూ మీడియం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని రేష్మ మహిన్ లను రైడ్స్ ఆధ్వర్యంలో శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో రైడ్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.