
పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టీకే గంగాధర్ తెలంగాణ నిజామాబాద్ జిల్లా
సోమవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబడుతున్న రైతు నేస్తం, రైతు భరోసా ప్రారంభ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా వివిధ రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారంలో భాగంగా మెండోరా గ్రామ రైతు వేదికలో పాల్గొన్న నోడల్ ఆఫీసర్ భీంగల్ ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ముచ్కూర్ పిఎసిఎస్ చైర్మన్ బంగ్లా దేవేందర్, ఏఎంసీ డైరెక్టర్ చిన్నారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ కన్నే సురేందర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జేజే నరసయ్య, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంట రమేష్, దేవనపల్లి మాజీ సర్పంచ్ గడ్డం గంగాధర్, భీంగల్ వి డి సి అధ్యక్షులు నీలం రవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె శేఖర్, రాములు నాయక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.