Wednesday, July 23, 2025
HomeUncategorizedలబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ…

లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డుల పంపిణీ…

Listen to this article

లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేస్తున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి…

రుద్రూర్, జూలై 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి)

: వర్ని మండల కేంద్రంలోని సిసిడి ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం ఉమ్మడి వర్ని, కోటగిరి మండలాలకు చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి ,సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆరు లక్షల 12 వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, తహసీల్దార్లు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments