Monday, March 10, 2025
Homeఆంధ్రప్రదేశ్విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు నేషనల్ ర్యాంక్

విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు నేషనల్ ర్యాంక్

Listen to this article

రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండలం ఇప్పలపల్లి గ్రామంలోని విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఏఐఎంఎస్ ఒలంపియాడ్ హంట్ 2024- 25 సంబంధించి జరిగిన ఎగ్జామ్స్ లో విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు పాల్గొని నేషనల్ ర్యాంకులు సాధించారు. వీరిలో పి ఆద్య ( ఒకటో తరగతి) నేషనల్ ఎనిమిదో ర్యాంక్ మరియు కే సాయి చరణ్ ( 5వ తరగతి ) జోనల్ 7 వ ర్యాంక్ , టీ శశాంక్ వర్మ (6వ తరగతి ) జోనల్ టెన్త్ ర్యాంక్ సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు రవీంద్రభారతిలో ఘనంగా సన్మానించి మెడల్స్ సర్టిఫికెట్స్ బహుకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ వెంకటకృష్ణ మరియు సౌమ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments