Friday, June 6, 2025
Homeఆంధ్రప్రదేశ్వికసిత్ భారత్ 11 ఏళ్ళు శంషాబాద్ ఎలైట్ హోటల్ లో జిల్లా కార్యశాల

వికసిత్ భారత్ 11 ఏళ్ళు శంషాబాద్ ఎలైట్ హోటల్ లో జిల్లా కార్యశాల

Listen to this article

ముఖ్య అతిథిగా అభయ్ పటేల్,mla బెల్గాం కర్ణాటక, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి G. ప్రేమేందర్ రెడ్డి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజభూపాల్ గౌడ్ అధ్యక్షత న

( పయనించే సూర్యుడు జూన్ 04 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఈ రోజు రంగా రెడ్డి జిల్లా ,జిల్లా కార్యశాల సమావేశం శంషాబాద్ లోని ఎలైట్ హోటల్ లో మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ గారి పరిపాలనకు నేటి తో 11 ఏళ్ళు పూర్తి అయినది. 11 ఏళ్ళలో వికసిత్ భారత్ అమృత కాలం సేవ,సుపరిపాలన,పేదల సంక్షేమం కు 11 ఏళ్ళు పూర్తి అయిన సందర్భంగా రాబోయే కాలంలో బీజేపీ అభివృద్ధి గురించి చర్చించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందె బాబయ్య, కమ్మరి భూపాల్ చారి,కక్కునూరి వెంకటేష్ గుప్తా, కందురీ మనోహర్ రెడ్డి,శేరి విష్ణువర్ధన్ రెడ్డి,అధ్యక్షులు హారిభూషన్ పటేల్,చిట్టం లక్మి కాంత్ రెడ్డి,రాజు,అరవింద్,.మహేందర్ రెడ్డి,శ్యామ్ సుందర్ రెడ్డి,బోయ కుర్మయ్య,పసుపుల ప్రశాంత్, శ్రీనివాస్ చారి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments