Wednesday, September 3, 2025
Homeఆంధ్రప్రదేశ్వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

Listen to this article

వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన..

పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.

జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా కేంద్రంలో ని మహనీయుడి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి విగ్రహానికి టిపిసిసి రాష్ట్ర నాయకులు మున్సిపల్ మాజీ చైర్మన్ గంజిపేట శంకర్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నల్లారెడ్డి మరియు గద్వాల మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలవేసి దివంగతి నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రికి ఘన నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజల కోసమే బతికినవాడు ప్రగతి కోసమే జీవించిన నాయకుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి దివంగిత ముఖ్యమంత్రి మర్చిపోలేని పేరు జనం గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన పేరు దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజలు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments