Sunday, September 7, 2025
Homeఆంధ్రప్రదేశ్వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ

వ్యవసాయ క్షేత్రాలను సందర్శించిన అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ

Listen to this article

పయనించే సూర్యుడు సెప్టెంబర్4 (పొనకంటి ఉపేందర్ రావు)

టేకులపల్లి: మండలంలోని బేతంపూడి గ్రామంలో లోని వ్యవసాయ క్షేత్రాలను అసిస్టెంట్ కలెక్టర్ సౌరబ్ శర్మ సందర్శించి వరి , మొక్కజొన్న, మిర్చి టమాటో పంట లో విత్తనాలు దగ్గర నుండి కోత కోసేంతవరకు రైతు యొక్క పెట్టబడి వివరాలు అమ్మగా వచ్చే లాభం గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు
అలాగే NREGS ద్వారా ఇచిన నీటికుంట , చేపల పెంపకానికయ్యే ఖర్చు గురించి రైతులను అడిగి తెలుసుకన్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ఎన్. అన్నపూర్ణ ఏఈఓ శ్రావణి రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments