
పయనించే సూర్యుడు న్యూస్ మే 30 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రత్యేక పాల్గొన్న సిరసనగండ్ల రామారావు అమ్మవారి ఆలయంలో వేద పండితుల ఆశీర్వచనాలు పొందినారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుర్గా మల్లేశ్వర దేవస్థానం కృష్ణ నది ఒడ్డున ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది అక్కడ దుర్గాదేవి కోయంబుగా తనకు తాను వెలిసిందని క్షేత్ర పురాణాల్లో చెప్పబడింది ఆది శంకరాచార్యుల వారు తమ పర్యటనలో అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీ చక్ర ప్రతిష్ట చేశారని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు రాక్షసుల బాధ భరించలేక ఇంద్రకీలుడనే అనే మహర్షి దుర్గాదేవిని గురించి తపస్సు చేసి అమ్మవారిని తనపైనే నివాసముండే రాక్షసులను సంహరించుకొని ప్రార్థించగా ఆ తల్లి అక్కడ ఇంద్రకీలాద్రిపై కొలువుదిరింది అని అన్నారు ఈ కార్యక్రమంలో చింతకుంట్ల శ్రీనివాస్ రెడ్డి మధు రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు