Friday, October 24, 2025
Homeఆంధ్రప్రదేశ్షాద్ నగర్ టీఎన్జీవో ప్రచార కార్యదర్శి పోలె శ్రీహరి మాతృమూర్తికీ నివాళులు అర్పించిన.

షాద్ నగర్ టీఎన్జీవో ప్రచార కార్యదర్శి పోలె శ్రీహరి మాతృమూర్తికీ నివాళులు అర్పించిన.

Listen to this article

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ స్టేట్ కౌన్సిల్ నాయకులు ఖాజాపాషా (కేపీ )..

( పయనించే సూర్యుడు అక్టోబర్ 24 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )

ఫరూఖ్ నగర్ మండలంలోని బూర్గుల గ్రామానికి చెందిన షాద్ నగర్ టీఎన్జీవో కార్యదర్శి పోలె శ్రీహరి తల్లి పోలె సాయమ్మ శుక్రవారం ఉదయం మృతి చెందారు.. ఈ సందర్భంగా ఆమె మరణ వార్త తెలుసుకున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్) స్టేట్ కౌన్సిల్ ఖాజాపాషా (కేపీ ) గ్రామానికి చేరుకొని పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుమారుడు శ్రీహరిని ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి , కుటుంబాన్ని పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలిపారు..

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments