Friday, June 13, 2025
Homeఆంధ్రప్రదేశ్సంక్షేమం- అభివృద్ధి కూటమి లక్ష్యం

సంక్షేమం- అభివృద్ధి కూటమి లక్ష్యం

Listen to this article

ఇల్లా చిన్నరెడ్డి, టీడీపీ మండల అధ్యక్షులు


పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జి జూన్ 12


రాష్ట్ర ప్రభుత్వం మొదటి సంవత్సరం సుపరి పాలనా పూర్తి చేసుకున్న సందర్బంగా గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి మిరియాల శిరీష దేవి విజయ్ భాస్కర్ గారి ఆదేశాలు మేరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లా నాయకుల నాయకత్వం లో చింతూరు పురావిధుల్లో మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించి, బైక్ ర్యాలీ లో మిత్ర పక్షాల ఐక్యత వర్థిలాలి, సంక్షేమం – అభివృది మా విధానం అంటూ నినాదాలు చేశారు,టీడీపీ కార్యాలయం దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వంకు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళు లాంటివని సూపర్ సిక్స్ భాగంగా నేటి నుండి తల్లికి వందనం పథకం లంచానంగా ప్రారంభిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించడనందుకు కూటమి నాయకులు ధన్యవాదలు తెలిపారు. ఈ కార్యక్రమం లో బీజేపీ జిల్లా కార్యదర్శి పాయం వెంకయ్య, టీడీపీ మండల అధ్యక్షుడు ఇల్లా చిన్న రెడ్డి,జనసేన అధ్యక్షులు మడివి రాజు, బీజేపీ అధ్యక్షుడు దాసరి డి. వి. ఎస్ రమణ రెడ్డి (చిట్టిబాబు),కట్ట మూత్తయ్య, తీగల రవి, కవిత, ఆసిఫ్,ఓబిలేనీ నరసింహారావు చౌదరి, సురేష్ కుమార్ చౌదరి, కట్ట శంకర్, శ్రీరామ్ రెడ్డి, శ్రీరామ్ మూర్తి,శీలం తమయ్య, నూకచారి, మధుసూదన్ ప్రసంగి, బాలకృష్ణ, దూలయ్య, తుర్రం తమయ్య, చిట్టిబాబు, రఘు, బేడే సతీష్,దుర్గారావు, ఆకుల ప్రసాద్, కొండబాబు, రమణ రెడ్డి తదితరులు పాల్గున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments