Monday, June 2, 2025
Homeఆంధ్రప్రదేశ్సింగరేణికొత్తగూడెం ఏరియా లో నిర్మించిన జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు ఏరియా వర్క్ షాప్ ను...

సింగరేణికొత్తగూడెం ఏరియా లో నిర్మించిన జనరల్ మేనేజర్ కార్యాలయం మరియు ఏరియా వర్క్ షాప్ ను ప్రారంభించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క

Listen to this article

పయనించే సూర్యుడు మే 31 (పొనకంటి ఉపేందర్ రావు )


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మీడియాతో మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రపంచవ్యాప్తంగా అద్భుతంగా సింగరేణి విస్తరిస్తాం, విస్తరణకు అవసరమైన సమాచారం, సూచనల నియమించాం. నివేదిక రాగానే కార్యాచరణ చేపడతాం వంద సంవత్సరాల పైబడిన అనుభవం ఉన్న సింగరేణిని లాభదాయకమైన టెక్నికల్, మినరల్స్ తవ్వే ఆలోచనలో ఉన్నాం రాబోయే 30 సంవత్సరాల కాలం పాటు 22 మిలియన్ టన్నుల బొగ్గును వెలికి తీసేందుకు కొత్త గనులు సిద్ధంగా ఉన్నాయి సింగరేణి కార్మికుల రక్షణే ప్రధాన ధ్యేయం.. ఆ తరువాతే వ్యాపారం. సింగరేణి కార్మికులు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే కోటి రూపాయల ప్రమాద బీమా తో పాటు కారుణ్య నియామకం చేపడుతున్నాం. దేశ చరిత్రలోనే ఇది ఒక రికార్డు. ఈ యొక్క కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనం నేని సాంబశివరావు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ సింగరేణి సి. ఎం.డి బలరాం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments