
పయనించే సూర్యుడు జూన్ 10 (పొనకంటి ఉపేందర్ రావు )టేకులపల్లి
మండలంలోని నలభై నాలుగు 44 మంది లబ్దిదారులకు రూ 12,56,000 పన్నెండు లక్షల యాభై ఆరు వేల రూపాయల వ్యయం గల సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంగళవారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య లబ్దిదారులకు అందజేయటం జరిగినది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవానాయక్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్, మండల నాయకులు ఈది గణేష్, రెడ్యానాయక్, పోశాలు, భద్రు, సర్దార్, మధురెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎండ్ న్యూస్